వరద బాధితులకు ప్రభాస్‌ ఆపన్నహస్తం

ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితుల సహాయార్థం అగ్ర కథానాయకుడు  ప్రభాస్‌ రూ.కోటి విరాళం ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళం అందజేయనున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు

Updated : 08 Dec 2021 05:15 IST

 ఏపీ సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం

ఈనాడు, హైదరాబాద్‌:  ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితుల సహాయార్థం అగ్ర కథానాయకుడు  ప్రభాస్‌ రూ.కోటి విరాళం ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళం అందజేయనున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తి ప్రాణ, ఆస్తి నష్టం జరగగా.. పలువురు కథానాయకులు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని