బోసిపోయిన మహా నగరం

వేల వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్‌ మహానగర వీధులన్నీ బోసిపోయాయి. సంక్రాంతి పండగకు నగరవాసులు పెద్ద సంఖ్యలో పల్లెబాట పట్టడంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి

Published : 15 Jan 2022 05:44 IST

వేల వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్‌ మహానగర వీధులన్నీ బోసిపోయాయి. సంక్రాంతి పండగకు నగరవాసులు పెద్ద సంఖ్యలో పల్లెబాట పట్టడంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. శుక్రవారం దుర్గం చెరువు తీగల వంతెన వద్ద కనిపించిందిలా..   

 -ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు