‘ఆర్టీసీకి రూ.రెండు వేల కోట్లివ్వండి’
నూతన బస్సుల కొనుగోలుకు ఆర్టీసీకి కనీసం రూ.రెండు వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఆర్టీసీ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు ఒక ప్రకటనలో కోరారు. ప్రస్తుతం ఉన్న బస్సుల్లో కాలం చెల్లిన వాటి సంఖ్య
ఈనాడు, హైదరాబాద్: నూతన బస్సుల కొనుగోలుకు ఆర్టీసీకి కనీసం రూ.రెండు వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఆర్టీసీ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు ఒక ప్రకటనలో కోరారు. ప్రస్తుతం ఉన్న బస్సుల్లో కాలం చెల్లిన వాటి సంఖ్య పెరుగుతుండటంతో నూతన బస్సుల కొనుగోలు అనివార్యమన్నారు. ఉద్యోగులకు బకాయిలను వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం