బాండ్ల ద్వారా మరో రూ.2 వేల కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల విక్రయం ద్వారా మరో రూ.2 వేల కోట్లు సమీకరించుకుంది. ఆర్బీఐ ద్వారా మంగళవారం 12 ఏళ్ల కాలపరిమితితో కూడిన బాండ్లను సర్కారు వేలం వేసింది. ప్రస్తుత
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల విక్రయం ద్వారా మరో రూ.2 వేల కోట్లు సమీకరించుకుంది. ఆర్బీఐ ద్వారా మంగళవారం 12 ఏళ్ల కాలపరిమితితో కూడిన బాండ్లను సర్కారు వేలం వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల ద్వారా సమకూర్చుకోవాలనుకున్న మొత్తం రూ.45559 కోట్లు కాగా, ఈ తాజా రుణం రూ. 2 వేల కోట్లతో రూ.41036 కోట్ల సమీకరణ పూర్తయినట్లయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్