బాండ్ల ద్వారా మరో రూ.2 వేల కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల విక్రయం ద్వారా మరో రూ.2 వేల కోట్లు సమీకరించుకుంది. ఆర్‌బీఐ ద్వారా మంగళవారం 12 ఏళ్ల కాలపరిమితితో కూడిన బాండ్లను సర్కారు వేలం వేసింది. ప్రస్తుత

Published : 19 Jan 2022 03:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల విక్రయం ద్వారా మరో రూ.2 వేల కోట్లు సమీకరించుకుంది. ఆర్‌బీఐ ద్వారా మంగళవారం 12 ఏళ్ల కాలపరిమితితో కూడిన బాండ్లను సర్కారు వేలం వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల ద్వారా సమకూర్చుకోవాలనుకున్న మొత్తం రూ.45559 కోట్లు కాగా, ఈ తాజా రుణం రూ. 2 వేల కోట్లతో రూ.41036 కోట్ల సమీకరణ పూర్తయినట్లయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని