ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం రూ. 107 కోట్లు

సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సుల ద్వారా 55 లక్షల మంది ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేరవేసినట్లు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ మంగళవారం ఒక

Updated : 19 Jan 2022 06:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సుల ద్వారా 55 లక్షల మంది ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేరవేసినట్లు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7 నుంచి 17 వరకు మొత్తం రూ.107 కోట్ల ఆదాయం సమకూరగా 17వ తేదీన అత్యధికంగా రూ.12.21 కోట్లు లభించినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని