ప్రొటోకాల్ కల్పించి.. సమస్యలు తీర్చండి
ప్రభుత్వ కార్యక్రమాల్లో తమకు ప్రొటోకాల్ కల్పించాలని, సమస్యలను పరిష్కరించాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) అధ్యక్షులు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి,
మంత్రి, టెస్కాబ్ ఛైర్మన్లకు పీఏసీఎస్ల ఛైర్మన్ల వినతి
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ కార్యక్రమాల్లో తమకు ప్రొటోకాల్ కల్పించాలని, సమస్యలను పరిష్కరించాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) అధ్యక్షులు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, టెస్కాబ్ ఛైర్మన్, ఉపాధ్యక్షులు రవీందర్రావు, మహేందర్రెడ్డిలను కోరారు. తెలంగాణ రాష్ట్ర పీఎస్సీఎస్ల ఛైర్మన్ల సంఘం రాష్ట్ర కన్వీనర్ ఏసీరెడ్డి దయాకర్రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఛైర్మన్ తాళ్లూరి మురళి, నల్గొండ డీసీఎంఎస్ ఛైర్మన్ జానయ్య, ఇతర నేతలు మహేందర్రెడ్డి, వెంకట్రెడ్డి, రాములు, రామారావు, శ్రీనివాసరావులు మంగళవారం వారిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
-
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM