బడుల్లో ఆంగ్లమాధ్యమంపై బీసీ సంఘాల హర్షం

ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, తెలంగాణ

Published : 19 Jan 2022 03:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, ఇతర నేతలు హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల రాష్ట్రంలోని  బడుగు విద్యార్ధులకు ఎంతో మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని