గాలి స్వచ్ఛత కోసం రాష్ట్ర కమిటీ ఏర్పాటు
రాష్ట్రంలో పది లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో గాలిలో స్వచ్ఛత ఉండేలా పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ పర్యావరణశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. నగరాల్లో గాలిలో కాలుష్యం లేకుండా
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో పది లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో గాలిలో స్వచ్ఛత ఉండేలా పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ పర్యావరణశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. నగరాల్లో గాలిలో కాలుష్యం లేకుండా చూడాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. దీంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. మరో 8 మంది ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఆర్నెల్లకోసారి సమావేశమై 15వ ఆర్థిక సంఘం సిఫార్సు అమలుపై చర్చించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్