తిరుమలలో వైకుంఠ ద్వారదర్శనం పరిసమాప్తం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 13 నుంచి ప్రారంభమైన వైకుంఠద్వార దర్శనం శనివారం రాత్రితో ముగిసింది. అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠద్వారాలను
తిరుమల, న్యూస్టుడే: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 13 నుంచి ప్రారంభమైన వైకుంఠద్వార దర్శనం శనివారం రాత్రితో ముగిసింది. అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠద్వారాలను మూసివేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.