కార్వీ సీఎండీ పార్థసారథిని విచారించనున్న ఈడీ
వాటాదారుల షేర్ పత్రాలను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సొంత ఖాతాల్లోకి మళ్లించారన్న ఆరోపణలపై స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీ సీఎండీ పార్థసారథిÅని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించనుంది.
ఈనాడు, హైదరాబాద్: వాటాదారుల షేర్ పత్రాలను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సొంత ఖాతాల్లోకి మళ్లించారన్న ఆరోపణలపై స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీ సీఎండీ పార్థసారథిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించనుంది. రూ.3వేల కోట్ల రుణం తీసుకున్న ఆయన సుమారు రూ.వెయ్యి కోట్లను ఇతర సంస్థల్లోకి మళ్లించడమే కాకుండా ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. పార్థసారథిని ఆదివారం బెంగళూరులో అరెస్టు చేసిన ఈడీ అధికారులు హైదరాబాద్ తీసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు