వెలుగులీనె మువ్వన్నెలు..దేశాన కురవాలి వెన్నెలలు

73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర తాత్కాలిక సచివాలయం బూర్గుల రామకృష్ణారావు భవనాన్ని మూడు రంగుల విద్యుద్దీపాలతో అద్భుతంగా అలంకరించారు.

Published : 26 Jan 2022 05:56 IST

73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర తాత్కాలిక సచివాలయం బూర్గుల రామకృష్ణారావు భవనాన్ని మూడు రంగుల విద్యుద్దీపాలతో అద్భుతంగా అలంకరించారు. ఈ క్రమంలో జాతి పతాకంలోని మువ్వన్నెలూ ఉట్టిపడేలా సువిశాల భవన సముదాయం రాత్రి సమయాన వెలుగులీనుతూ కనువిందు చేసింది.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని