పిల్లలకు కొవిడ్ చికిత్సపై వివరణ ఇవ్వండి: హైకోర్టు
రాష్ట్రంలో కొవిడ్ బారిన పడుతున్న పిల్లలకు చికిత్స అందించడానికి చేసిన ఏర్పాట్లు, ఔషధాల పంపిణీ తదితరాలపై ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ హాజరై వివరణ ఇవ్వాలని మంగళవారం హైకోర్టు ఆదేశించింది.
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కొవిడ్ బారిన పడుతున్న పిల్లలకు చికిత్స అందించడానికి చేసిన ఏర్పాట్లు, ఔషధాల పంపిణీ తదితరాలపై ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ హాజరై వివరణ ఇవ్వాలని మంగళవారం హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో జ్వర సర్వే ఆధారంగా కొవిడ్ లక్షణాలున్న వారందరికీ ఒకేరకమైన మెడికల్ కిట్లను పంపిణీ చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య