ఆహ్లాదం.. వైద్యం.. ఆరోగ్యం!
కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పిల్లల వైద్యానికి పెద్దపీట వేస్తున్నారు. ఆసుపత్రిలో ఇప్పటికే పిల్లల కోసం 40 పడకలతో కూడిన వార్డు అందుబాటులో ఉండగా.. కొత్త భవనం రెండో అంతస్తులో రూ.30లక్షల వెచ్చించి 12 పడకల ఐసీయూ, 30 పడకల ఆక్సిజన్ సౌకర్యంతో
కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పిల్లల వైద్యానికి పెద్దపీట వేస్తున్నారు. ఆసుపత్రిలో ఇప్పటికే పిల్లల కోసం 40 పడకలతో కూడిన వార్డు అందుబాటులో ఉండగా.. కొత్త భవనం రెండో అంతస్తులో రూ.30లక్షల వెచ్చించి 12 పడకల ఐసీయూ, 30 పడకల ఆక్సిజన్ సౌకర్యంతో కూడిన వార్డును ఏర్పాటు చేశారు. గోడలపై అలరించే కార్టూన్ బొమ్మలతో ఆహ్లాదకర వాతావరణంలో వార్డు అందుబాటులోకి రావడంతో ఆసుపత్రికి వచ్చే చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు లభించనున్నాయి.
- న్యూస్టుడే, చైతన్యపురి(కరీంనగర్)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్