రేపు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల: తితిదే
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆన్లైన్లో తితిదే విడుదల చేయనుంది. ఉచిత సర్వదర్శనం టికెట్లను ఈ నెల 29వ తేదీ శనివారం ఉదయం
తిరుమల, న్యూస్టుడే: శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆన్లైన్లో తితిదే విడుదల చేయనుంది. ఉచిత సర్వదర్శనం టికెట్లను ఈ నెల 29వ తేదీ శనివారం ఉదయం 9గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు తితిదే అధికారిక వెబ్సైట్లో నుంచి దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్ వ్యాక్సినేషన్ ధ్రువపత్రం లేదా 72 గంటల ముందు చేసిన ఆర్టీపీసీఆర్ నెగెటివ్ ధ్రువపత్రాన్ని తప్పనిసరిగా తీసుకురావాలని ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్