వణికించే చలి.. కావాలి కాసింత ఎండ..!

రాష్ట్రంలో చలి మళ్లీ పంజా విసురుతోంది. ఉదయం 9 గంటల వరకు ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. ఆ తర్వాతా శీతల గాలులు వణికిస్తున్నాయి. కొద్దిపాటి ఎండ ఎక్కడ ఉంటే అక్కడ

Published : 28 Jan 2022 04:41 IST

రాష్ట్రంలో చలి మళ్లీ పంజా విసురుతోంది. ఉదయం 9 గంటల వరకు ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. ఆ తర్వాతా శీతల గాలులు వణికిస్తున్నాయి. కొద్దిపాటి ఎండ ఎక్కడ ఉంటే అక్కడ కూర్చుంటూ ప్రజలు చలి నుంచి రక్షణ పొందుతున్నారు. గురువారం ఆదిలాబాద్‌, అర్లి(టి)లలో ఉష్ణోగ్రత 7.6 డిగ్రీలుగా నమోదైంది. దీంతో రిమ్స్‌ ఆసుపత్రి ఆవరణలో రోగులు, వారి బంధువులు మధ్యాహ్నం ఎండలో ఉంటూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారిలా.. 

 - ఈనాడు, ఆదిలాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని