వణికించే చలి.. కావాలి కాసింత ఎండ..!
రాష్ట్రంలో చలి మళ్లీ పంజా విసురుతోంది. ఉదయం 9 గంటల వరకు ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. ఆ తర్వాతా శీతల గాలులు వణికిస్తున్నాయి. కొద్దిపాటి ఎండ ఎక్కడ ఉంటే అక్కడ
రాష్ట్రంలో చలి మళ్లీ పంజా విసురుతోంది. ఉదయం 9 గంటల వరకు ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. ఆ తర్వాతా శీతల గాలులు వణికిస్తున్నాయి. కొద్దిపాటి ఎండ ఎక్కడ ఉంటే అక్కడ కూర్చుంటూ ప్రజలు చలి నుంచి రక్షణ పొందుతున్నారు. గురువారం ఆదిలాబాద్, అర్లి(టి)లలో ఉష్ణోగ్రత 7.6 డిగ్రీలుగా నమోదైంది. దీంతో రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో రోగులు, వారి బంధువులు మధ్యాహ్నం ఎండలో ఉంటూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారిలా..
- ఈనాడు, ఆదిలాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!