కాణిపాకం ఆలయ పాత రథచక్రాలకు నిప్పు

చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకస్వామి ఆలయ పాత రథచక్రాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలిపోయాయి. స్వామివారి దివ్యరథం చక్రాలు పాడవడంతో పదేళ్ల కిందట వాటిని తొలగించి, కొత్తవి అమర్చారు. తొలగించిన చక్రాలను

Published : 28 Jan 2022 04:45 IST

చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకస్వామి ఆలయ పాత రథచక్రాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలిపోయాయి. స్వామివారి దివ్యరథం చక్రాలు పాడవడంతో పదేళ్ల కిందట వాటిని తొలగించి, కొత్తవి అమర్చారు. తొలగించిన చక్రాలను ఆలయ వెనుక భాగంలో సరైన భద్రత లేకుండా వదిలేశారు. గురువారం కాలిపోయిన స్థితిలో గుర్తించిన అధికారులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

- న్యూస్‌టుడే, కాణిపాకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని