Andhra News: 8 ఏళ్ల బాలిక.. 250 కి.మీ. స్కేటింగ్‌

చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మురళి, సరిత దంపతుల ఎనిమిదేళ్ల కుమార్తె వెన్సిక శిరి.. వజ్ర వరల్డ్‌ రికార్డే లక్ష్యంగా 250 కిలో మీటర్లు ఏకధాటిగా స్కేటింగ్‌ పూర్తి చేసింది. వజ్ర వరల్డ్‌ రికార్డు సీఈవో తిరుపతిరావు,

Updated : 20 Feb 2022 08:00 IST

పలమనేరు, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మురళి, సరిత దంపతుల ఎనిమిదేళ్ల కుమార్తె వెన్సిక శిరి.. వజ్ర వరల్డ్‌ రికార్డే లక్ష్యంగా 250 కిలో మీటర్లు ఏకధాటిగా స్కేటింగ్‌ పూర్తి చేసింది. వజ్ర వరల్డ్‌ రికార్డు సీఈవో తిరుపతిరావు, పలమనేరు డీఎస్పీ గంగయ్యల సమక్షంలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతం నంగిలిలో శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఈ స్కేటింగ్‌ నగరి వరకు కొనసాగింది. ఆడపిల్లలను ఎదగనిద్దాం, అమ్మాయి చదువు ఇంటికి వెలుగు, బేటీ బచావో.. బేటీ పడావో వంటి నినాదాల ప్లకార్డులను ప్రదర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని