Samatha Murthy: సమతామూర్తి దర్శనానికి నాలుగు రోజుల విరామం

శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ఉన్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో దర్శనాలకు మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 1 వరకు భక్తులకు అనుమతి ఉండదని నిర్వహకులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 29 Mar 2022 06:57 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ఉన్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో దర్శనాలకు మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 1 వరకు భక్తులకు అనుమతి ఉండదని నిర్వహకులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి సమతామూర్తి స్ఫూర్తి కేంద్ర సందర్శనకు భక్తులను అనుమతించనున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని