Samatha Murthy: సమతామూర్తి దర్శనానికి నాలుగు రోజుల విరామం
శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో ఉన్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో దర్శనాలకు మార్చి 29 నుంచి ఏప్రిల్ 1 వరకు భక్తులకు అనుమతి ఉండదని నిర్వహకులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
శంషాబాద్, న్యూస్టుడే: శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో ఉన్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో దర్శనాలకు మార్చి 29 నుంచి ఏప్రిల్ 1 వరకు భక్తులకు అనుమతి ఉండదని నిర్వహకులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి ఏప్రిల్ 2వ తేదీ నుంచి సమతామూర్తి స్ఫూర్తి కేంద్ర సందర్శనకు భక్తులను అనుమతించనున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!