TS news: నేడు రిజిస్ట్రేషన్లు లేవు
తెలంగాణలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో శుక్రవారం రిజిస్ట్రేషన్లు జరగవు. రాష్ట్ర డేటా సెంటర్లో ఐటీ శాఖ కొత్త యూపీఎస్లను ఏర్పాటు చేస్తుండటంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్లకు
తిరిగి సోమవారం సేవలు ప్రారంభం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో శుక్రవారం రిజిస్ట్రేషన్లు జరగవు. రాష్ట్ర డేటా సెంటర్లో ఐటీ శాఖ కొత్త యూపీఎస్లను ఏర్పాటు చేస్తుండటంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్లకు ప్రాతిపదికగా ఉన్న కార్డ్ విధానం, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ సేవలు గురువారం రాత్రి 7 గంటలకే నిలిచిపోయాయి. శుక్రవారం రోజంతా రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు సహా ఇతర సేవలు అందుబాటులో ఉండవు. రెండో శనివారం, ఆదివారం వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో తిరిగి సోమవారం రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి