Engineering Fee: అత్యధికం రూ.1.60 లక్షలు.. అత్యల్పం రూ.45 వేలు.. తారుమారైన ఇంజినీరింగ్ ఫీజులు
రాష్ట్రంలో ఆయా కళాశాలల ఇంజినీరింగ్ ఫీజులు తారుమారు అయ్యాయి. ఇప్పటివరకు అత్యధిక ఫీజులు ఉన్న కళాశాలలు వెనక్కిపోయాయి. కొత్త కళాశాలలు తెరపైకి వచ్చాయి. గత విద్యాసంవత్సరం (2021-22) వరకు సీబీఐటీకి అత్యధికంగా రూ.1.34
అత్యధిక రుసుంలో సీబీఐటీ స్థానంలో.. ఎంజీఐటీ
నేడు టీఏఎఫ్ఆర్సీ సమావేశం
ఈనాడు - హైదరాబాద్: రాష్ట్రంలో ఆయా కళాశాలల ఇంజినీరింగ్ ఫీజులు తారుమారు అయ్యాయి. ఇప్పటివరకు అత్యధిక ఫీజులు ఉన్న కళాశాలలు వెనక్కిపోయాయి. కొత్త కళాశాలలు తెరపైకి వచ్చాయి. గత విద్యాసంవత్సరం (2021-22) వరకు సీబీఐటీకి అత్యధికంగా రూ.1.34 లక్షల ఫీజు ఉండేది. వచ్చే మూడేళ్ల బ్లాక్ పీరియడ్ కోసం (2022-25) జులైలో తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) రూ.1.73 లక్షలను ఖరారు చేసింది. అప్పుడు అదే అత్యధికం. మారిన పరిస్థితుల నేపథ్యంలో తాజాగా రుసుములపై పునఃసమీక్ష నిర్వహించిన కమిటీ దాదాపు 98 కళాశాలలను విచారణ చేసింది. ఆ సందర్భంగా కొన్ని కళాశాలలకు తప్ప మిగిలిన అన్నింటికీ ఫీజుల్లో కోత విధించింది. సీబీఐటీకి రూ.1.73 లక్షల నుంచి రూ.1.12 లక్షలకు తగ్గించింది. ఎంజీఐటీకి గత జులైలో రూ.1.60 లక్షల రుసుమును ఖరారు చేయగా పునఃసమీక్ష తర్వాత కూడా అదే ఫీజును నిర్ణయించింది. సీవీఆర్కు గతంలో మాదిరిగా రూ.1.50 లక్షలే ఖరారు చేశారు. కొన్ని కళాశాలలకు మినహా వాసవి, నారాయణమ్మ తదితర కళాశాలల రుసుములు తగ్గించారు. ఈ లెక్కన రాష్ట్రంలో అత్యధిక ఫీజు ఉన్న కళాశాల ఎంజీఐటీ కానుంది. ఇప్పటివరకు బీటెక్కు కనీస ఫీజు రూ.35 వేలు ఉండగా దాన్ని రూ.45 వేలుగా కమిటీ ఖరారు చేసింది. ఆ స్వల్ప ఫీజు ఉన్న కళాశాలలు కూడా కొన్నే ఉన్నాయి. హైదరాబాద్లోని ఓ కళాశాల మాత్రం తమకు రూ.35 వేలు చాలు అని కోరడంతో దాన్ని అట్లాగే ఉంచారు.
రెండో విడత నాటికి స్పష్టత
కళాశాలలకు కొత్తగా ఫీజులను ఖరారు చేసిన నేపథ్యంలో శనివారం టీఏఎఫ్ఆర్సీ సమావేశం జరగనుంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, జేఎన్టీయూహెచ్, ఓయూ ఉపకులపతులు, ఇతర సభ్యులు వీటిపై చర్చించిన తరవాత ఇదే రోజు ఫీజుల నివేదికను ప్రభుత్వానికి పంపించనున్నారు. ఈ నెల 28న ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఆ రోజు జీవో వెలువడొచ్చని భావిస్తున్నారు.
మా తప్పులను గుర్తించాం: జస్టిస్ స్వరూప్రెడ్డి
కళాశాలలు సమర్పించిన ఆదాయ, వ్యయాలను మరోసారి పరిశీలించి ఫీజుల్ని ఖరారు చేశామని టీఏఎఫ్ఆర్సీ ఛైర్మన్ జస్టిస్ స్వరూప్రెడ్డి తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో జస్టిస్ స్వరూప్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. గత జులైలో ఫీజులు ఖరారు చేసిన తర్వాత కొన్ని సందేహాలు రావడంతో మళ్లీ ఆడిటర్లతో పరిశీలించగా కొన్ని తప్పులు బయటపడ్డాయని తెలిపారు. తాము చేసిన తప్పులను తామే గుర్తించామని, రుసుములను పునఃసమీక్ష చేయాలని ప్రభుత్వంగానీ, హైకోర్టుగానీ తమకు చెప్పలేదని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!