Telangana News: 12 నుంచి ఇంటర్‌ మూల్యాంకనం.. ఫలితాలు ఎప్పుడంటే?

ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాంకనం ఈ నెల 12వ తేదీ నుంచి మొదలుకానుంది. ఈ నెల 6 నుంచి పరీక్షలు మొదలుకాగా... గురువారం సంస్కృతం సబ్జెక్టుతో మూల్యాంకనానికి

Updated : 09 May 2022 07:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాంకనం ఈ నెల 12వ తేదీ నుంచి మొదలుకానుంది. ఈ నెల 6 నుంచి పరీక్షలు మొదలుకాగా... గురువారం సంస్కృతం సబ్జెక్టుతో మూల్యాంకనానికి శ్రీకారం చుడతారు. ఈ మేరకు ఇంటర్‌బోర్డు  కాలపట్టికను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 15 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో స్పాట్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జూన్‌ 24లోపు ఫలితాలను వెల్లడిస్తామని ఇటీవల ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని