శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంతోష్‌రెడ్డి

శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంతోష్‌రెడ్డి కుటుంబసమేతంగా శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో దర్శించుకున్నారు.

Published : 21 May 2022 05:39 IST

శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంతోష్‌రెడ్డి కుటుంబసమేతంగా శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో దర్శించుకున్నారు. అనంతరం వారికి రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

- న్యూస్‌టుడే, తిరుమల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని