రాష్ట్రంలో కొత్తగా 40 కొవిడ్‌ కేసులు

రాష్ట్రంలో శనివారం 40 కొవిడ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 7,92,842కు చేరింది. కరోనా బారిన పడిన వారిలో 46 మంది కోలుకోవడంతో 7,88,324 మంది ఆరోగ్యవంతులుగా మారినట్లయింది. తాజా కేసుల్లో హైదరాబాద్‌ జిల్లాలోనే 31

Published : 22 May 2022 05:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శనివారం 40 కొవిడ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 7,92,842కు చేరింది. కరోనా బారిన పడిన వారిలో 46 మంది కోలుకోవడంతో 7,88,324 మంది ఆరోగ్యవంతులుగా మారినట్లయింది. తాజా కేసుల్లో హైదరాబాద్‌ జిల్లాలోనే 31 నమోదయ్యాయి. శనివారం 24,811 డోసుల టీకాలు వేయడంతో ఇప్పటివరకు మొత్తం 6,32,66,855 డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు