
న్యాయస్థానాల భవనాలకు భూమి కేటాయింపు
21 జిల్లాల్లో కేటాయిస్తూ ఉత్తర్వుల జారీ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని నూతన జిల్లాల్లో న్యాయస్థానాల భవన సముదాయాల నిర్మాణం కోసం భూములను కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఉన్న పది జిల్లాలకు అదనంగా 23 జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మంచిర్యాల, వనపర్తి జిల్లాలు మినహా మిగిలిన కొత్త జిల్లాల్లో న్యాయస్థాన భవనాలు నిర్మించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ 21 జిల్లాల్లో భూమిని గుర్తించి జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఆ మేరకు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు 2.20 ఎకరాలు కేటాయించగా అధిక శాతం జిల్లాలకు పది ఎకరాల చొప్పున కేటాయిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
ఉద్ధవ్ ఠాక్రేకు చుక్కెదురు.. 66మంది కార్పొరేటర్లు శిందే క్యాంపులోకి జంప్
-
General News
Telangana News: హైదరాబాద్లో ఏరోస్పేస్ యూనివర్సిటీ
-
General News
Telangana News: ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్ సిలబస్లో మార్పులు
-
Politics News
Jagadeesh Reddy: ప్రజల్లో వ్యతిరేకత గుర్తించాకే కేంద్రం లీకేజీలు: మంత్రి జగదీశ్రెడ్డి
-
General News
Obesity: మహిళలూ.. అధిక బరువు వదిలించుకోండి ఇలా..!
-
World News
Boris Johnson: ప్రధాని పదవి నుంచి దిగిపోనున్న బోరిస్ జాన్సన్..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Naga Chaitanya: నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్.. చై ఎమోషనల్ పోస్ట్
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- Elon Musk: ఉద్యోగితో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మస్క్?
- Nagababu: భీమవరం సభలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు ట్వీట్
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Rahul Dravid : బజ్బాల్ అంటే ఏమిటీ?
- పాఠాలు చెప్పలేదని.. రూ.24లక్షల జీతం తిరిగిచ్చేసిన ప్రొఫెసర్
- అలుపు లేదు... గెలుపే!