‘ఉద్యాన సంస్థ ద్వారా ఎఫ్‌పీవోల ఏర్పాటుకు అవకాశమివ్వాలి’

రాష్ట్ర ఉద్యాన సంస్థ ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంఘాల(ఎఫ్‌పీవో) ఏర్పాటుకు అవకాశమివ్వాలని ఉద్యాన శాఖ సంచాలకుడు ఎల్‌.వెంకట్రాంరెడ్డి కోరారు.

Published : 28 May 2022 06:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉద్యాన సంస్థ ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంఘాల(ఎఫ్‌పీవో) ఏర్పాటుకు అవకాశమివ్వాలని ఉద్యాన శాఖ సంచాలకుడు ఎల్‌.వెంకట్రాంరెడ్డి కోరారు. ఎఫ్‌పీవోల దక్షిణ భారత స్థాయి ప్రాంతీయ సదస్సు శుక్రవారం బెంగళూరులో జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున దీనికి హాజరైన ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లలో 138 ఎఫ్‌పీవోలను తెలంగాణలో ఏర్పాటుచేసినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని