కొత్తగా 496 కొవిడ్‌ కేసులు

రాష్ట్రంలో శనివారం కొత్తగా 496 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 7,98,621కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 28,808 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో

Published : 26 Jun 2022 04:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శనివారం కొత్తగా 496 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 7,98,621కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 28,808 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 341, రంగారెడ్డిలో 68, మేడ్చల్‌లో 40 కేసులు వచ్చాయి. కరోనా నుంచి మరో 205 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 7,90,897గా నమోదైంది. మరో 3,613 మంది చికిత్స, ఐసొలేషన్‌లో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు