రైలెక్కిన పొక్లెయిన్లు..!

వందల పొక్లెయిన్ల(జేసీబీ)తో వెళ్తున్న రైలు బండి శనివారం సాయంత్రం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట రైల్వేస్టేషన్‌లో అరగంట పాటు ఆగడంతో ప్రయాణికులు ఆసక్తిగా గమనించారు. వీటిని మధ్యప్రదేశ్‌ నుంచి చెన్నైకి తరలిస్తున్నట్లు తెలిసింది. ఇంత భారీ సంఖ్యలో పొక్లెయిన్లను చూడడం

Published : 26 Jun 2022 04:57 IST

వందల పొక్లెయిన్ల(జేసీబీ)తో వెళ్తున్న రైలు బండి శనివారం సాయంత్రం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట రైల్వేస్టేషన్‌లో అరగంట పాటు ఆగడంతో ప్రయాణికులు ఆసక్తిగా గమనించారు. వీటిని మధ్యప్రదేశ్‌ నుంచి చెన్నైకి తరలిస్తున్నట్లు తెలిసింది. ఇంత భారీ సంఖ్యలో పొక్లెయిన్లను చూడడం ఇదే ప్రథమమని ప్రయాణికులు చర్చించుకోగా మరికొందరు ఆసక్తిగా సెల్‌ఫోన్లలో చిత్రీకరించుకున్నారు.

-న్యూస్‌టుడే, జమ్మికుంట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని