బాలకార్మికులు లేని తెలంగాణ సాధనే లక్ష్యం
బాలకార్మికరహిత తెలంగాణ సాధనే లక్ష్యంగా అందరూ పనిచేయాలని రాష్ట్ర మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా పేర్కొన్నారు. జులై 1 నుంచి నెల రోజులపాటు ఆపరేషన్ ముస్కాన్-8 జరగనున్న నేపథ్యంలో మంగళవారం ప్రభుత్వ
ఆపరేషన్ ముస్కాన్ సమీక్షలో అదనపు డీజీపీ స్వాతిలక్రా
ఈనాడు, హైదరాబాద్: బాలకార్మికరహిత తెలంగాణ సాధనే లక్ష్యంగా అందరూ పనిచేయాలని రాష్ట్ర మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా పేర్కొన్నారు. జులై 1 నుంచి నెల రోజులపాటు ఆపరేషన్ ముస్కాన్-8 జరగనున్న నేపథ్యంలో మంగళవారం ప్రభుత్వ కీలక విభాగాల అధికారులతో అదనపు డీజీపీ ఆన్లైన్లో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య, మహిళా భద్రత విభాగం డీఐజీ సుమతి, ఏఎస్పీ స్నేహమెహ్రా, కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి డా.సుధీంద్ర, సీనియర్ సివిల్ జడ్జి రాధికాజైశ్వాల్ తదితరులు పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ ముస్కాన్ పోస్టరును అదనపు డీజీపీ స్వాతిలక్రా ఆవిష్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్