మంత్రులకు దత్తాత్రేయ విందు

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనేందుకు చండీగఢ్‌కు వచ్చిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలను హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ బుధవారం రాజ్‌భవన్‌లో విందుకు ఆహ్వానించారు.

Published : 30 Jun 2022 06:24 IST

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనేందుకు చండీగఢ్‌కు వచ్చిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలను హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ బుధవారం రాజ్‌భవన్‌లో విందుకు ఆహ్వానించారు. విందు అనంతరం మంత్రులను సన్మానించి, కురుక్షేత్ర ప్రతిమలను బహూకరించారు.

- ఈనాడు, దిల్లీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని