రామగుండం ఈఎస్‌ఐ ఆసుపత్రికి ఐదెకరాలు కేటాయించాలి

పెద్దపల్లి జిల్లా రామగుండంలో 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూమిని వెంటనే కేటాయించాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. 2018 సెప్టెంబరులోనే ఈఎస్‌ఐ కేంద్ర కార్యాలయం లేఖ రాసినా

Published : 01 Jul 2022 06:10 IST

సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: పెద్దపల్లి జిల్లా రామగుండంలో 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూమిని వెంటనే కేటాయించాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. 2018 సెప్టెంబరులోనే ఈఎస్‌ఐ కేంద్ర కార్యాలయం లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని ఆక్షేపించారు. వెంటనే 5 ఎకరాలు ఇవ్వాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు గురువారం బహిరంగ లేఖ రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు