రైతులకే ‘పన్ను’ కడుతున్న సీఎం కేసీఆర్
వైద్య వ్యవస్థను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో
మంత్రి హరీశ్రావు
సిద్దిపేట టౌన్, చిన్నకోడూరు-న్యూస్టుడే: వైద్య వ్యవస్థను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పలువురు వైద్యులను సన్మానించి కేక్ కోశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో హరీశ్రావు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేస్తే వైద్య రంగంలో అద్భుతాలు సాధించొచ్చన్నారు. అంతకుముందు చిన్నకోడూరు మండలంలోని వివిధ గ్రామాల్లో మాట్లాడుతూ దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు భూమిశిస్తు, నీటి తీరువా తదితరాల పేరిట రైతుల నుంచి పన్నులు వసూలు చేస్తుంటే.. రైతులకే ‘పన్ను’ కడుతున్న ఏకైక సీఎంగా కేసీఆర్ ఘనత సాధించారని కొనియాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం