అమెరికాలో కవితకు ఘనస్వాగతం
ఆటా సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికాకు చేరుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు శనివారం వాషింగ్టన్ విమానాశ్రయంలో ప్రవాసులు పెద్దఎత్తున స్వాగతం పలికారు.
ఈనాడు, హైదరాబాద్: ఆటా సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికాకు చేరుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు శనివారం వాషింగ్టన్ విమానాశ్రయంలో ప్రవాసులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. తెరాస ప్రవాస విభాగాల సమన్వయకర్త మహేశ్ బిగాల, అమెరికా విభాగం నేతలు ఇందులో పాల్గొన్నారు. ఆటా మహాసభల్లో కవిత తెలంగాణ పెవిలియన్ను ప్రారంభిస్తారు. బతుకమ్మ ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తారు. ప్రధాన సమావేశంలో ప్రసంగిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్