Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ

నోవాటెల్‌ ప్రాంగణం లోపలికి తనను రానివ్వలేదంటూ కొందరు కావాలనే సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేశారని యాదమ్మ తెలిపారు. హెచ్‌ఐసీసీ వద్దకు రాగానే బండి సంజయ్‌ కారు పంపించి హోటల్‌లోకి తీసుకెళ్లి.. తల్లిలాగా చూసుకున్నారని

Updated : 04 Jul 2022 06:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: నోవాటెల్‌ ప్రాంగణం లోపలికి తనను రానివ్వలేదంటూ కొందరు కావాలనే సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేశారని యాదమ్మ తెలిపారు. హెచ్‌ఐసీసీ వద్దకు రాగానే బండి సంజయ్‌ కారు పంపించి హోటల్‌లోకి తీసుకెళ్లి.. తల్లిలాగా చూసుకున్నారని వివరించారు. తాను హోటల్‌ వరకు రాగానే కొందరు యువకులు కింద కూర్చోమని చెప్పి ఫొటోలు తీసి దుష్ప్రచారం చేశారని, ఆ సమయంలో వారి దుర్బుద్ధి తనకు అర్థం కాలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని