కొత్తగా 396 కరోనా కేసులు

రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 396 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,25,756కు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 24,938 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా,

Published : 08 Aug 2022 04:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 396 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,25,756కు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 24,938 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా, అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 193, మేడ్చల్‌లో 27, రంగారెడ్డి 23 కేసులు వచ్చాయి. ఆదివారం మరో 705మంది కోలుకోవడంతో కోలుకున్న వారిసంఖ్య 8,15,735కి చేరింది. ప్రస్తుతం 5,910 మంది కరోనా చికిత్స, ఐసోలేషన్‌లో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని