రాజ్‌భవన్‌లో జాతీయ చేనేత దినోత్సవాలు

తెలంగాణ రాజ్‌భవన్‌లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవాల్లో గవర్నర్‌ తమిళిసై పాల్గొన్నారు. చేనేత కార్మికులతో ఆమె ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి హామీ ఇచ్చారు. అనంతరం గవర్నర్‌

Published : 08 Aug 2022 06:20 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాజ్‌భవన్‌లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవాల్లో గవర్నర్‌ తమిళిసై పాల్గొన్నారు. చేనేత కార్మికులతో ఆమె ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి హామీ ఇచ్చారు. అనంతరం గవర్నర్‌ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు జరపాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని