ఈ నెలలో మధ్యప్రదేశ్‌లో బీసీ కమిషన్‌ పర్యటన

బీసీ జనగణన అధ్యయనం కోసం తెలంగాణ బీసీ కమిషన్‌ ఈ నెలలో మధ్యప్రదేశ్‌లో పర్యటించనుంది. ఈ మేరకు పర్యటనకు అనుమతిస్తూ బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 12 Aug 2022 07:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: బీసీ జనగణన అధ్యయనం కోసం తెలంగాణ బీసీ కమిషన్‌ ఈ నెలలో మధ్యప్రదేశ్‌లో పర్యటించనుంది. ఈ మేరకు పర్యటనకు అనుమతిస్తూ బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని