స్పౌజ్‌ బదిలీలు జరపాలని మంత్రులకు రాఖీలు

రాష్ట్రంలో 13 జిల్లాల్లో నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలను జరిపించాలని కోరుతూ రాఖీ పండుగ సందర్భంగా ఉపాధ్యాయినులు మంత్రులు, ఎమ్మెల్సీలకు రాఖీలు కట్టారు.

Published : 13 Aug 2022 04:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 13 జిల్లాల్లో నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలను జరిపించాలని కోరుతూ రాఖీ పండుగ సందర్భంగా ఉపాధ్యాయినులు మంత్రులు, ఎమ్మెల్సీలకు రాఖీలు కట్టారు. అందుకు ప్రత్యేకంగా రాఖీలు తయారు చేయించి వాటిని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి శ్రీనివాసగౌడ్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి తదితరులకు కట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని