అక్కడా.. ఇక్కడా మెరుపులు

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు ఏపీ ఎంసెట్‌(ఈఏపీసెట్‌)లో, జేఈఈ మెయిన్‌లోనూ ఉత్తమ స్థానాల్లోనే నిలిచారు. ర్యాంకు కాస్త అటూఇటూ మారినా.. ఒక దాంట్లో ఉత్తమ ర్యాంకు

Published : 13 Aug 2022 05:39 IST

తెలంగాణ ఎంసెట్‌ ర్యాంకర్ల ప్రతిభ
జేఈఈ అడ్వాన్స్‌డ్‌పైనే వారి గురి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు ఏపీ ఎంసెట్‌(ఈఏపీసెట్‌)లో, జేఈఈ మెయిన్‌లోనూ ఉత్తమ స్థానాల్లోనే నిలిచారు. ర్యాంకు కాస్త అటూఇటూ మారినా.. ఒక దాంట్లో ఉత్తమ ర్యాంకు సాధించినవారు అన్ని పరీక్షల్లోనూ అగ్రస్థానంలో నిలుస్తున్నారు. వీరి అసలు లక్ష్యం మాత్రం జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించి ఐఐటీల్లో.. అదీ కంప్యూటర్‌ సైన్స్‌లో చేరడమే. ఈ నెల 28వ తేదీన ఆ పరీక్ష జరుగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని