ఉచితంగా సివిల్స్ మెంటార్షిప్ పుస్తకాలు
సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు దిక్సూచీగా ఉపయోగపడేందుకు ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ రూపొందించిన ఇయర్లాంగ్ మెంటార్షిప్ పుస్తకాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ శుక్రవారం
ఈనాడు, హైదరాబాద్: సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు దిక్సూచీగా ఉపయోగపడేందుకు ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ రూపొందించిన ఇయర్లాంగ్ మెంటార్షిప్ పుస్తకాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఈ నెల 14న అకాడమీలో ఉచితంగా అభ్యర్థులకు అందిస్తామని ఛైర్మన్ కృష్ణ ప్రదీప్ తెలిపారు.
టీజీవో కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. సంఘం అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, మహిళా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్