బియ్యపు గింజలో ఒదిగిన బంగారు పతాకం

జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్‌ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా 12 గంటల పాటు శ్రమించి బియ్యపు గింజ మధ్యలో బంగారు జాతీయ పతాకాన్ని అమర్చారు. ఈ చిత్రాన్ని సూక్ష్మదర్శిని ద్వారా వీక్షించవచ్చు.

Published : 14 Aug 2022 05:16 IST

జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్‌ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా 12 గంటల పాటు శ్రమించి బియ్యపు గింజ మధ్యలో బంగారు జాతీయ పతాకాన్ని అమర్చారు. ఈ చిత్రాన్ని సూక్ష్మదర్శిని ద్వారా వీక్షించవచ్చు.

-న్యూస్‌టుడే, జగిత్యాల పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని