వజ్రోత్సవ మిరుమిట్లు

స్వతంత్ర భారత  వజ్రోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా రాష్ట్ర  రాజధాని హైదరాబాద్‌లోని దుర్గంచెరువు తీగల వంతెనపై ఆదివారం రాత్రి పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. ఆ వెలుగుల్లో దుర్గంచెరువు పరిసరాలు కాంతులు

Published : 15 Aug 2022 06:43 IST

స్వతంత్ర భారత  వజ్రోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా రాష్ట్ర  రాజధాని హైదరాబాద్‌లోని దుర్గంచెరువు తీగల వంతెనపై ఆదివారం రాత్రి పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. ఆ వెలుగుల్లో దుర్గంచెరువు పరిసరాలు కాంతులు విరజిమ్మాయి. నగరంలోని ట్యాంకు బండ్‌ పరిసరాలూ బాణసంచా ధగధగల్లో తళుకులీనాయి.

-ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు