సీఎస్‌వోకు సీఎం అభినందన

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ ప్రకటించిన ఇండియన్‌ పోలీసు మెడల్‌(ఐపీఎం)-2022కు ఎంపికైన తన ప్రధాన భద్రత అధికారి (సీఎస్‌వో), డీఎస్పీ చెరకు వాసుదేవరెడ్డిని ముఖ్యమంత్రి

Published : 16 Aug 2022 06:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ ప్రకటించిన ఇండియన్‌ పోలీసు మెడల్‌(ఐపీఎం)-2022కు ఎంపికైన తన ప్రధాన భద్రత అధికారి (సీఎస్‌వో), డీఎస్పీ చెరకు వాసుదేవరెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. సోమవారం ప్రగతిభవన్‌కు ఆయనను పిలిపించుకొని శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావం చూపుతూ పురస్కారానికి ఎంపికయ్యారంటూ ప్రశంసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని