నేడు లాసెట్‌ ఫలితాలు

లాసెట్‌ ర్యాంకులు బుధవారం మధ్యాహ్నం 3.30కు విడుదల కానున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి ఫలితాలను విడుదల చేస్తారని సెట్‌ కన్వీనర్‌ జీబీరెడ్డి మంగళవారం తెలిపారు.

Published : 17 Aug 2022 05:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: లాసెట్‌ ర్యాంకులు బుధవారం మధ్యాహ్నం 3.30కు విడుదల కానున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి ఫలితాలను విడుదల చేస్తారని సెట్‌ కన్వీనర్‌ జీబీరెడ్డి మంగళవారం తెలిపారు. మూడేళ్లు, అయిదేళ్ల లాసెట్‌, పీజీ లాసెట్‌కు కలిపి 28,921 మంది పరీక్ష రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని