నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య ఆంధ్రప్రదేశ్ తీరంపై గాలులతో ఉపరితల ఆవర్తనం 1,500 మీటర్ల ఎత్తున ఏర్పడింది. మరోవైపు పశ్చిమ, వాయువ్య భారత ప్రాంతాల నుంచి తక్కువ
ఈనాడు, హైదరాబాద్: బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య ఆంధ్రప్రదేశ్ తీరంపై గాలులతో ఉపరితల ఆవర్తనం 1,500 మీటర్ల ఎత్తున ఏర్పడింది. మరోవైపు పశ్చిమ, వాయువ్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ అక్కడక్కడ వర్షాలు కురిశాయి. అత్యధికంగా పెంబి (నిర్మల్ జిల్లా)లో 5.2, ఖాజాగూడ (రంగారెడ్డి)లో 1.9, టీక్యాతండా (నల్గొండ)లో 1.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం