ఇంటర్‌బోర్డుకు ఐఎస్‌ఓ 9001:2015 ధ్రువపత్రం

తెలంగాణ ఇంటర్‌బోర్డుకు ఐఎస్‌ఓ 9001:2015 సర్టిఫికెట్‌ అందింది. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, అనుబంధ కళాశాలల గుర్తింపు, కంప్యూటరీకరణ, ఆన్‌లైన్‌ సేవలు తదితర అంశాలను పరిశీలించి హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌

Published : 25 Sep 2022 04:05 IST

ఈ ఘనత పొందిన తొలి రాష్ట్రం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌బోర్డుకు ఐఎస్‌ఓ 9001:2015 సర్టిఫికెట్‌ అందింది. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, అనుబంధ కళాశాలల గుర్తింపు, కంప్యూటరీకరణ, ఆన్‌లైన్‌ సేవలు తదితర అంశాలను పరిశీలించి హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ ధ్రువపత్రం అందించిందని ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌, బోర్డు కార్యదర్శి జలీల్‌ శనివారం తెలిపారు. దేశంలో ఇంటర్మీడియట్‌ స్థాయిలో తెలంగాణ మాత్రమే ఈ గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు