సమస్యలు తీర్చాలంటూ సీఎంకు 23వేల పోస్టుకార్డులు
ముఖ్యమంత్రి కేసీఆర్కు వీఆర్ఏల సమస్యలను వివరిస్తూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ 23వేల పోస్టుకార్డులు రాయాలని వీఆర్ఏ ఐకాస నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్లో ఐకాస అత్యవసర భేటీ నిర్వహించారు.
వీఆర్ఏ ఐకాస నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్కు వీఆర్ఏల సమస్యలను వివరిస్తూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ 23వేల పోస్టుకార్డులు రాయాలని వీఆర్ఏ ఐకాస నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్లో ఐకాస అత్యవసర భేటీ నిర్వహించారు. 27, 28 తేదీలలో 23వేల పోస్టుకార్డులు సీఎంకు చేరేలా సీఎంవో చిరునామాను విడుదల చేశారు. సమ్మెకు మద్దతుగా కోటి సంతకాలు సేకరించాలని నిర్ణయించారు. వీఆర్ఏల సమ్మె మంగళవారం నాటికి 65వ రోజుకు చేరుకోనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా