దసరాకు రెండు జతల ప్రత్యేక రైళ్లు

దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండు జతల ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య (ద.మ.) రైల్వే సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 28న సికింద్రాబాద్‌

Published : 27 Sep 2022 05:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండు జతల ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య (ద.మ.) రైల్వే సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 28న సికింద్రాబాద్‌-యశ్వంత్‌పూర్‌ (నం.07265), 29న సికింద్రాబాద్‌-యశ్వంత్‌పూర్‌ (07266), అక్టోబరు 9న తిరుపతి-సికింద్రాబాద్‌ (07481), 10న సికింద్రాబాద్‌-తిరుపతి (నం.07482) ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ద.మ. రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని