ఆన్‌లైన్‌లో యాదాద్రి బ్రేక్‌ దర్శనం టికెట్లు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రేక్‌ దర్శనం కోసం దేవస్థానం ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకునే సౌకర్యం గురువారం నుంచి అందుబాట్లోకి వచ్చింది.

Published : 25 Nov 2022 04:03 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రేక్‌ దర్శనం కోసం దేవస్థానం ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకునే సౌకర్యం గురువారం నుంచి అందుబాట్లోకి వచ్చింది. ఒక రోజు ముందస్తుగా ఆన్‌లైన్‌లో టికెట్లు పొందాలని ఆలయ ఈవో గీత సూచించారు. బ్రేక్‌ దర్శనానికి టికెట్‌ ధర రూ.300గా ఉంది. ఆసక్తిగల వారు  yadadritemple.telangana.gov.in.   వెబ్‌సైట్‌లో ఈ-దర్శన్‌ విభాగంలోకి వెళ్లి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు