రెండు పడక గదుల ఇంటి కోసం వినూత్న నిరసన
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ శివారులో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు శుక్రవారం నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో గందరగోళం చోటుచేసుకుంది.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ శివారులో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు శుక్రవారం నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో గందరగోళం చోటుచేసుకుంది. అర్హులను కాదని చాలామంది అనర్హులకు ఇళ్లు కేటాయించారని ఆరోపిస్తూ పలుచోట్ల నిరసనలు జరిగాయి. స్థానిక బుధవార్పేట్ కాలనీకి చెందిన నర్సారెడ్డి అనే వ్యక్తి ఆ కాలనీలోని చౌరస్తాలో రోడ్డుపై పడుకొని ఇలా నిరసన వ్యక్తంచేశారు.
- న్యూస్టుడే, నిర్మల్ పట్టణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం