ఆర్డీవో చులకనగా మాట్లాడుతున్నారు.. కలెక్టర్ సమక్షంలో మహిళా కమిషనర్ కన్నీరు..
పురపాలిక కమిషనర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనను అధికారిగా చూడడం లేదని, చిన్నచూపు చూస్తున్నారంటూ జనగామ మున్సిపల్ కమిషనర్ రజిత కన్నీరు పెట్టుకున్నారు.
జనగామ అర్బన్, న్యూస్టుడే: పురపాలిక కమిషనర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనను అధికారిగా చూడడం లేదని, చిన్నచూపు చూస్తున్నారంటూ జనగామ మున్సిపల్ కమిషనర్ రజిత కన్నీరు పెట్టుకున్నారు. సోమవారం జనగామ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ శివలింగయ్య, జిల్లా అధికారుల సమక్షంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పురపాలికలో సమస్యలపై వచ్చిన అర్జీ విషయంలో ఆర్డీవో మధుమోహన్ అధికారుల సమక్షంలో తనను చులకనగా మాట్లాడారని, బాధ్యతలు చేపట్టిన రెండు నెలల నుంచి అగౌరవ పరుస్తున్నారని ఆమె వాపోయారు. మున్సిపల్ కమిషనర్ రజిత ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనానికి సంబంధించిన బిల్లుల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని తనను అడగగా ఇటీవలే బాధ్యతలు చేపట్టినట్లు తెలిపానన్నారు. ఆ సమయంలో ‘ఏం చదివావు.. నీకు ఉద్యోగమెలా వచ్చింది’ అంటూ ఆర్డీవో వ్యంగ్యంగా మాట్లాడారని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha: ఏఎస్సై కాల్పుల ఘటన.. ఒడిశా ఆరోగ్య మంత్రి కన్నుమూత
-
World News
Pakistan: పౌరులకు పాకిస్థాన్ షాక్.. పెట్రోల్పై ఒకేసారి రూ.35 పెంపు!
-
Sports News
U 19 World Cup: అండర్ - 19 మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా టీమ్ఇండియా
-
General News
Ts News: గుజరాత్లో పంచాయితీ సర్వీస్ పరీక్ష పేపర్ లీక్.. హైదరాబాద్లో ముగ్గురి అరెస్టు
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Babar: విరాట్తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్